14 October 2025
Tuesday, October 14, 2025

తిరుపతిలో దాడికి గురైన పవన్ ను పరామర్శించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

దళితులపై దాడి చేస్తే ఉపేక్షించేది లేదు – ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్

 

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు

దళితులపై ఎవరు దాడి చేసిన ఉపేక్షించేది లేదని మాజీ మంత్రి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ అన్నారు. తిరుపతిలో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దళిత యువకుడు పవన్ ను కేఎస్ జవహర్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులపై దాడి చేస్తే సహించేది లేదని, వారిపై కఠిన శిక్షలు విధించే విధంగా అధికారులకు సూచిస్తానన్నారు. ఇప్పటికే 16 మందిని అరెస్టు చేశారని మిగిలిన వారికి కూడా శిక్షపడేలా చూస్తానని కేఎస్ జవహర్ అన్నారు. కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా చూస్తామని, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo