పటవల ఈ బీసీ కాలనీలో 104 వైద్య శిబిరం
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం తాళ్ళమండలం పటవలగ్రామంలోని ఈ బీసీ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో 104 సంచార వైద్య సేవలో బాగంగా జరిగిన వైద్యశిబిరంలోవైద్యులుశ్యామలగర్భిణీస్త్రీలు,బాలింత,చిన్నారులు,వృద్దులకుప్రత్యేకవైద్యపరీక్షలునిర్వహించారు.ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు భజనసత్తిబాబు, నాయకులు గురజాల అప్పలరాజు,కోటిపల్లి దొరబాబు,ఎమ్.ఎల్ హెచ్ ప్రసాద్,హెల్త్ అసిస్టెంట్ గోవింద్, ఏఎన్ఎమ్ ఇందిరా,ఆశా వర్కర్లు పాల్గొన్నారు.