28 October 2025
Tuesday, October 28, 2025

త్రాగునీటి సమస్య ఏర్పడకుండా జనరేటర్ ఏర్పాటు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

నదురుబాద గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు ముందుచూపు

ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు

తుఫాను ప్రభావం దృష్ట్యా బయటకు రావద్దని హెచ్చరిక

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం

మొథా తుఫాన్ తీవ్రత అధికంగా ఉంటుందనే ఉన్నతాధికారుల ఆదేశాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో, గ్రామ ప్రజలకు త్రాగునీటి సమస్య ఎదురవకూడదనే ఆలోచనతో నదురుబాద గ్రామంలో జనరేటర్ ను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం తో మంగళవారం ఉదయం నుండి విద్యుత్ లేనందున త్రాగునీటి ఇబ్బంది ఏర్పడ కూడదని ముందు జాగ్రత్త చర్యలుగా జనరేటర్ ను ఏర్పాటు చేసామని, ఈ జనరేటర్ ద్వారా విద్యుత్ కలెక్షన్ ఇచ్చి త్రాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. తుఫాను ప్రభావం దృష్ట్యా గ్రామ ప్రజలు ఇల్లును విడిచి బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నదురుబాద ప్రభుత్వ పాఠశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసామని అధికారుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుపుతూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ శ్రీనివాసరావు సూచించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
తెలంగాణ
అలూరి సీతారామరాజు
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo