Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications
Saturday, August 2, 2025
🔔 10
Latest Notifications

వైసీపీ మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మారిశెట్టి సత్యనారాయణ నియామకం…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

30వ వార్డు కౌన్సిలర్ మారిశెట్టి సత్యనారాయణ వైసీపీ మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఆ పార్టీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సత్యనారాయణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యత కట్టబెట్టిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, మండపేట వైసీపీ ఇన్ చార్జి, పార్టీ సలహాదారుల కమిటి మెంబర్, రాష్ట్ర సభార్డినేట్ కమిటీ చైర్మన్ మరియు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని, రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా, తోట త్రిమూర్తులు మండపేట నుండి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు పాటు పడతానని ఆయన స్పష్టం చేశారు. మండపేట నియోజకవర్గం ఐ.టి విభాగం కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు మాట్లాడుతూ సత్యనారాయణ పార్టీ ఆవిర్భావం నుండి అంటిపెట్టుకుని ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారని కౌన్సిల్లో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ తనదైన ముద్ర వేసుకున్నారని తెలుపుతూ అభినందనలు తెలిపారు. సత్యనారాయణ నియామకం పట్ల ఆ పార్టీ నాయకులు ముమ్మిడివరపు బాపిరాజు, మొండి మురళి, షేక్ అలీఖాన్ బాబా, పోతంశెట్టి ప్రసాదులు, తమ హర్షం వ్యక్తం చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo