22 October 2025
Wednesday, October 22, 2025

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు వెళ్లే సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్,

గండేపల్లి మండలం జెడ్ రాగం పేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 30 పడకల ఆసుపత్రికి వెళ్లే రోడ్డుకు జాతీయ రహదారి నుండి ఆరోగ్య కేంద్రం వరకు 60 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు పనులను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట లో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పరికల ఆసుపత్రిగా జెడ్ రాగం పేటలో సకల సౌకర్యాలతో నిర్మించడం జరిగిందని జాతీయ రహదారి నుండి ఆసుపత్రికి వెళ్లే రోడ్డు యుద్ధ ప్రాతిపదికిన 60 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ నిర్మాణం పలు జరుగుతున్నాయని ఎక్కడ రాజీ పడకుండా పూర్తి నాణ్యతతో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోతుల మోహనరావు, కొత్త కొండబాబు, అడబాల భాస్కరరావు, కందుల చిట్టిబాబు, మారిశెట్టి భద్రం, జాస్తి వసంత్, బొల్లం రెడ్డి రామకృష్ణ, యర్రంశెట్టి బాబ్జి, అడబాల ఆంజనేయులు, దాపర్తి సీతారామయ్య, కందుల కొండయ్య చౌదరి, కురుకూరి వీర వెంకట చౌదరి, దాపర్తి సీతారామయ్య, కంటే సురేంద్ర, డి ఈ ఉమాశంకర్, జేఈ నారాయణమూర్తి, డాక్టర్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo