Sunday, August 3, 2025
Sunday, August 3, 2025

సొంత నిధులతో రోడ్డు మరమ్మత్తులు చేయించిన ముసిరెడ్డి నాగేశ్వరరావు

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామ టిడిపి అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు తన సొంత డబ్బులతో లక్ష రూపాయలు వెచ్చించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టారు. ఇటీవల పడ్డ వర్షాల కారణంగా కాట్రావులపల్లి పెట్రోల్ బంక్ వద్ద నుంచి హై స్కూల్, ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా వెళ్లే సుమారు కిలోమీటర్ పైగా పెద్ద పెద్ద గోతులతో బురదమయంగా మారడంతో గ్రామ ప్రజల వాహనదారుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని ముసిరెడ్డి నాగేశ్వరరావు సేవా భావంతో సుమారు లక్ష రూపాయలు నిధులు వెచ్చించి మెటల్ వేయించి యంత్రాలతో రోడ్డుపై పెద్ద పెద్ద గోతులను పూడ్చేందుకు మరమ్మత్తు పనులు చేపట్టారు.దీంతో నాగేశ్వరరావు సేవలకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు..

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo