29 November 2025
Saturday, November 29, 2025

స్వచ్ఛగ్రామం కోసం విద్యార్థుల పిలుపు..తల్లిదండ్రుల చైతన్యంతోనే పరిశుభ్ర గ్రామం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పాటంశెట్టి సూర్యచంద్ర

ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ గ్రామం సాధన కోసం ప్రతి ఇంటి వద్ద తడిచెత్త, పొడిచెత్తలను వేరు చేసి మన వీధిలోకి వచ్చే పంచాయతీ రిక్షాలకు,ట్రాక్టర్లకు అందించే విధంగా తమ కుటుంబ సభ్యులందరినీ విద్యార్థులు చైతన్య పరచాలని కిర్లంపూడి మండలం తామరాడ హైస్కూల్ సమావేశంలో పాటంశెట్టి సూర్యచంద్ర విద్యార్థులందరినీ కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని, పరిసరాలు పరిశుభ్రత పాటించకపోతే తీవ్ర అనారోగ్యాలతో ఆర్థికంగా వెనకపడతామని సూర్యచంద్ర తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి ఒక్కరు స్వచ్ఛ గ్రామ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ప్రతి పరీక్షలోనూ దశల వారిగా అభివృద్ధి సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు.చిన్న మార్పుతోనే పెద్ద విజయాలు సాధ్యమని విద్యార్థులను పాటంశెట్టి సూర్యచంద్ర చైతన్యపరిచారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo