చేరిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు:- సబ్బతి
పనేశ్వరరావు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అన్నవరం:
విశ్వం వాయిస్ రిపోర్టర్,
ఈరోజు అన్నవరంలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్లమెంటరీ పార్టీ సమావేశం లో మన కోనసీమ జిల్లా వాసి ఆంధ్రా ,,& తెలంగాణ రాష్ట్రాల ఐ ఎన్ టీ యు సి ఉపాధ్యక్షులు సబ్బతి పనేశ్వరావు మన అధినేత నారా చంద్రబాబు నాయుడి గారి చేతులు మీదుగా, దాట్ల బుచ్చిబాబు గారు మరియు గంటి హరీష్ మాధుర్ గార్ల ద్వారా తెలుగుదేశం పార్టీ లో జాయిన్ అయినందుకు శుభాభినందనలు .
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెటింగ్ కమిటి ఛైర్మన్ గొలకోటి దొరబాబు,ముమ్మిడివరం నగర ఎస్.సి.సెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి,ముమ్మిడివరం నగర మహిళా అధ్యక్షురాలు మెండీ కమల ,బోనం కృష్ణ,సకిలే వెంకటేశ్వరావు, సబ్బతీ శ్రీను బాబు, మెండీ రాజశేఖర్,దొంగ గంగాధర్, రమనాతి శివ కుమార్, జి.అరుణ్ కుమార్, ఏ. దీవెన్ కుమార్, జి. విజయ్ రత్నం, యస్. ప్రనయ్ , యస్.ధర్మేంద్ర మొదలగువారు పాల్గొన్నారు.