WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శేఖాధికారిగా అనుమంతరావు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

( విశ్వం వాయిస్ న్యూస్ )

కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిగా డా.ఏ. హనుమంత రావు భాద్యతలు స్వీకరణ.
కాకినాడ : కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా డా.ఎ. హనుమంతరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు . డి.ఎమ్.హెచ్.ఓ కార్యాలయంలో మీటింగ్ హాల్ నందు ప్రస్తుత డి.ఎమ్.హెచ్.ఓ డా.బి.మీనాక్షి బదిలీపై శ్రీకాకులం డి.ఎమ్.హెచ్.ఓ గా వెళ్తున్న సందర్భంగా వీడ్కోలు మరియు సత్కారము అలాగే కొత్తగా డి.ఎమ్.హెచ్.ఓ గా బాధ్యతలు స్వీకరించిన ఏ.హనుమంత రావు స్వాగత సత్కారం ఏర్పాటు చేసినారు . డి.ఎమ్.హెచ్.ఓ. డా. ఏ.హనుమంత రావు మాట్లాడుతూ మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గించే దిశగా , ఆసుపత్రి ప్రసవాలు మరియు ప్రభుత్వంచే నిర్దేశించబడిన అన్నీ ఆరోగ్య కార్యక్రమాలు నూటికి నూరు శాతం సాదించే దిశగా పనిచేస్తూ అందరి సహాయ సహకారములతో ప్రజలకు మెరిగైన వైద్య సేవలు అందించాలని తెలియజేశారు. బదిలీపై వెళ్తున్నా డా.బి. మీనాక్షి సేవలను కొనియాడారు . ఈ కార్యక్రమములో జిల్లా ప్రోగ్రాం అధికారులు మెడికల్ ఆఫీసర్లు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ను డా.హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుశ్చo అందించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement