WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

రైతులు ఎరువుల వాడకంలో సమతుల్యత పాటించాలి…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

రైతులు ఎరువుల వాడకంలో సమతుల్యత పాటిం చాలని ఆత్మ పీడీ జ్యోతిర్మయి కోరారు. మండలంలో సోమేశ్వరంలో వ్యవసాయశాఖ, ఆత్మ సయుంక్త ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వ హించారు. స్థానిక సర్పంచ్ అరిష్ అధ్యక్షతన జరిగిన సదస్సుకు ఆత్మ పీడీ జ్యోతిర్మయి, జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ విఎస్.రాజశేఖర్, ఆలమూరు వ్యవ సాయశాఖ ఏడీ కె. నాగేశ్వరరావు హాజరయ్యారు. రైతులకు పలు సూచన లు, సలహాలు అందించారు. రైతులు ఎరువుల వాడకంలో సమతుల్యత పాటిం చాలని కోరారు. రైతుల ప్రశ్నలకు అధికారులు సమాధానాలిచ్చారు. రైతులు, మండల వ్యవసాయాధికారి ప్రభాకర్, ఆర్బీకేల అధ్యక్షులు , గ్రామ వ్యవసాయ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement