20 October 2025
Monday, October 20, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

సినీ వాయిస్

సామాన్య ప్రజలపై జనసైనికుల దాడి ఖండించిన చిర్ల

అమలాపురం దాడి చేస్తున్న వారిని ప్రశ్నించినందుకు ఒక మహిళపై మరియు సామాన్యులపై దాడి చేసిన వైనంసామాన్యులపై దాడిని తీవ్రంగా ఖండించిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి   డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన కార్యకర్తలు అభిమానులు మండలంలోని పలు గ్రామాల్లో సైలెన్సర్ తీసిన బైకులతో మరియు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేశారు. దానిలో భాగంగా ఈతకోట గ్రామంలో గౌడ రామాలయం వద్ద సైలెన్సర్లు తీసిన బైకులతో రచ్చ చేస్తుంటే ఆ గ్రామస్తులు నిలదీసి అడగగా వారిపై నిర్దాక్షిణ్యంగా దాడికి దిగారు. అప్పుడే స్కూల్ కి వెళ్లి తిరిగి వస్తున్న ఒక...

సామాన్య ప్రజల సైనికుల దాడి ఖండించిన చిర్ల జగ్గిరెడ్డి

అమలాపురం సామాన్యులపై దాడిని తీవ్రంగా ఖండించిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా జనసేన కార్యకర్తలు అభిమానులు మండలంలోని పలు గ్రామాల్లో సైలెన్సర్ తీసిన బైకులతో మరియు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేశారు. దానిలో భాగంగా ఈతకోట గ్రామంలో గౌడ రామాలయం వద్ద సైలెన్సర్లు తీసిన బైకులతో రచ్చ చేస్తుంటే ఆ గ్రామస్తులు నిలదీసి అడగగా వారిపై నిర్దాక్షిణ్యంగా దాడికి దిగారు. అప్పుడే స్కూల్ కి వెళ్లి తిరిగి వస్తున్న ఒక చిన్న పాప పై రాళ్ళు విసరగా ఆ పాప భుజానికి బలంగా తగిలింది....

రేపు మండపేట లో విద్యుత్ సరఫరా కు అంతరాయం….

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలనే ప్రయత్నంలో సబ్ స్టేషన్ మరమ్మతులు తప్పనిసరి కావడంతో మండపేటలో కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందనీ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే.రత్నాలరావు తెలిపారు. రేపు 22 శుక్రవారం ఉదయం గం.8:00 ని.ల నుండి మధ్యాహ్నం గం.01:00 ని.ల వరకు సరఫరా నిలిపివేస్తారని తెలియచేస్తూ ఏడిద రోడ్డు లో పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్న సబ్ స్టేషన్ లో ఉన్న విద్యుత్ లైన్ ల మరమత్తులు, చెట్టు కొమ్మలు తొలగించే కారణంగా విద్యుత్ నిలుపుదల చేస్తామన్నారు. బైపాస్ రోడ్డు, ఏడిద రోడ్డు, రాజీవ్ గృహకల్పకాలని, సంఘం కాలనీ, విజయలక్ష్మినగర్, మెహర్ ఆశ్రమం, సత్య శ్రీ రోడ్డు, మెయిన్...

గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పంపిణీ చేసిన : డాక్టర్ పుల్లా ప్రసాద్ 

గర్భిణీ స్త్రీలకు పోషకాహారం పంపిణీ చేసిన : డాక్టర్ పుల్లా ప్రసాద్ విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్, కరప కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం లోని కరప మండలం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో శనివారం గర్భిణీ స్త్రీలకు మౌర్యా హాస్పిటల్ డాక్టర్ పుల్లాప్రసాద్ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గర్భిణీ స్త్రీలకు ఈ సమయంలో పౌష్టికాహారం అవసరమని, మా వంతు సహాయంగా గర్భిణీ స్త్రీలకు పండ్లు, రొట్టెలు, పౌష్టికాలతో కూడిన ఆహారము అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కడప మెడికల్ ఆఫీసర్ అఫ్రోజ్, యేసు రత్నం, మంగా పరమేష్, పోలిశెట్టి తాతీలు, పేపకాయల తణుకు రాజు, మంచాల శ్రీను, నారాయణమ్మ, సీత తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్ 🌞ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ ▪నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ బదిలీ ▪మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్‌, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత ▪అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన బదిలీ ▪అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్‌, పార్వతీపురం-ఆర్ వైశాలి బదిలీ. 🌞ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు గడువు పెంపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును 10/08/2025 అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగిస్తూ APPSC నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో (ttps://psc.ap.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 🌞ఏపీలో...

కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లలో డిఆర్ఎమ్ తనిఖీలు.

కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లలో డిఆర్ఎమ్ తనిఖీలు. విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ   కాకినాడ : విజయవాడ రైల్వే డివిజన్‌ డిఆర్ఎమ్ మోహిత్ సోనాకియా కాకినాడ రైల్-పోర్ట్ మౌలిక సదుపాయాల సమగ్ర తనిఖీని నిర్వహించారు.భద్రత, సరుకు రవాణా సామర్థ్యం మరియు సిబ్బంది సంక్షేమంపై దృష్టి సారించాలని రైల్వే అధికారులను ఆదేశించారు.దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్‌లోని డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) మోహిత్ సోనాకియా ఆదివారం కాకినాడ ప్రాంతంలోని కీలకమైన రైల్వే మౌలిక సదుపాయాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ కాకినాడ టౌన్ స్టేషన్, కాకినాడ పోర్ట్ స్టేషన్ మరియు కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (KSPL) లలో విస్తరించి,సరుకు రవాణా నిర్వహణ, భద్రతా సంసిద్ధత మరియు సిబ్బంది సౌకర్యాలను పరిశీలించారు.కాకినాడ...

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన !

తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్‌గా ఉపాసన ! విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెలను స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు కో-ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది. తెలంగాణను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడా కేంద్రంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ను నిర్వహించడానికి బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు చేశారు. ఛైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను కో-ఛైర్మన్‌గా ఉపాసన కొణిదెలను నియమించారు. అపోలో హాస్పిటల్స్‌లో CSR వైస్ ఛైర్‌పర్సన్ , UR లైఫ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆరోగ్యం,...

డాన్స్ చేసిన ఎమ్మెల్యే లు గిడ్డి, సత్యనారాయణ దేవర ప్రసాద్

పి గన్నవరం నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జిల్లా మామిడికుదురు — జగ్గనపేట సెంటర్లో ఎంతో ఉత్సాహభరితంగా, ఆంధ్రుల ఆరాధ్య దైవం, జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  నటించిన "హరిహర వీరమల్లు" చిత్రం విడుదల సందర్భంగా ఘనమైన విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ  రాజోలు శాసనసభ్యులు  దేవ ప్రసాద్  స్వయంగా ర్యాలీలో పాల్గొని ప్రజలతో కలిసి పిఠాపురం ఎమ్మెల్యే వారి పాటకు స్టెప్పులు వేస్తూ అందరికీ ఉత్సాహాన్ని పంచారు. అనంతరం చిత్ర విజయాన్ని ఆకాంక్షిస్తూ భారీ కేక్ కట్ చేయడం జరిగింది.   ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు, ప్రజాప్రతినిధులు, పవన్ కళ్యాణ్ గ...

కొత్తగా విడుదలైన సినిమాల పేరుతో వచ్చే లింకులపై అప్రమత్తంగా ఉండండి

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఇటీవలి కాలంలో టెలిగ్రామ్ గ్రూపులు, మెసేజ్‌లు, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా “ఈ సినిమా ఫ్రీగా చూడండి” లేదా “ఇక్కడ డౌన్లోడ్ చేయండి” అనే శీర్షికలతో అనేక లింకులు పంపబడుతున్నాయి. ఇలాంటి లింకులపై క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత భద్రతకు తీవ్ర ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ లింకులు ద్వారా కలిగే ముప్పులు: అవి మాలిషియస్ (హానికరమైన) లింకులు అయి ఉండే అవకాశం ఉంది మొబైల్ లేదా కంప్యూటర్‌లోని వ్యక్తిగత డేటా, బ్యాంక్ సమాచారం, ఫోటోలు వంటి ముఖ్యమైన వివరాలు హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది అపరిచిత లేదా అనధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లు ద్వారా హానికరమైన మాల్వేర్ మొబైల్‌లోకి చొరబడవచ్చు భద్రత కోసం పాటించాల్సిన సూచనలు: అపరిచిత వ్యక్తుల నుండి వచ్చిన లింకులపై క్లిక్ చేయకండి అధికారిక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లేదా ధృవీకృత సినిమా స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారానే సినిమాలు వీక్షించండి సైబర్ మోసాల గురించి చైతన్యంతో...

మ‌రోసారి బ‌న్నీతో రష్మిక మందన్నా: AA22లో నేషనల్ క్రష్ సెన్సేషన్! !

విశ్వం వాయిస్ ఫిల్మ్ బ్యూసో, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేరా’తో ఘన విజయాన్ని అందుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్‌కి సైన్ చేసినట్లు సమాచారం. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమా AA22లో రష్మిక కీలక పాత్రలో కనిపించబోతుందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ దీపికా పడుకోణే ప్రధాన హీరోయిన్‌గా ఎంపిక అవడం, మిగతా క్యాస్టింగ్ మీద కూడా పాజిటివ్ బజ్‌ను కలిగించింది. తాజాగా రష్మిక మందన్నా పేరు కూడా ఫిక్స్ అయ్యిందనే న్యూస్‌తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘పుష్ప’ సిరీస్‌లో బన్నీతో రష్మిక చూపిన కెమిస్ట్రీ అభిమానులకు ఎంతగానో నచ్చింది. ఇప్పుడు AA22లో మళ్లీ ఆ జోడీ...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo