మండపేట పట్టణ ప్రజలందరికీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పతివాడ నూక దుర్గారాణి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం దీపావళి పండుగ సందర్భంగా ప్రజలంతా పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆమె ఆకాక్షించారు.చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారన్నారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లోనూ సరికొత్త వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు.