20 October 2025
Monday, October 20, 2025

పర్యావరణ హితమైన దీపావళి జరుపుకుందాం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

చిత్రలేఖనం ద్వారా విద్యార్థుల సందేశం

డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్ సూచనలు

విశ్వం వాయిస్ న్యూస్, మండపేట

దీపావళి శుభాకాంక్షలు తెలిపుతూ మండపేట ఎంపిఎస్ పాఠశాల విద్యార్థుల పటాకుల వాడకాన్ని తగ్గించి కుటుంబంతో కలిసి దీపాలు వెలిగించి శాంతియుతంగా పండుగని జరుపుకోవాలని సందేశాత్మక చిత్రాల ద్వారా తెలిపారు. రాబోయే తరాలకు కాలుష్యం కలిగించని దీపావళి గురించి పరిచయం చేయాలని, అలాంటి దీపావళి మొదట మనం ఆచరించి, తదుపరి తరాలకు తెలపాలని సందేశమిస్తూ మండపేట పబ్లిక్ స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్ తన విద్యార్థులతో దీపావళి సందర్భంగా వేయించిన చిత్ర లేఖనాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సౌదాగర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని దీపావళి మన పూర్వీకులు ఆచరించారని, లక్ష్మీ పూజలు,పిండి వంటలు, దీపాల వరుసలతో ప్రతి ఇళ్ళు దేవాలయాలను తలపించేవని గుర్తు చేశారు,https://viswamvoice.com/index.php?gf-download=2025%2F10%2FIMG-20251020-WA0050.jpg&form-id=5&field-id=1&hash=3bfedaceaf68136798da960f2e3734348990846c27f75e6b07f43e84f41ee8f0 దీపావళి కాలక్రమేణా ధ్వని కాలుష్యం,వాయు కాలుష్యం చేసేవిగా మారిపోయాయని ఈ విషయాలు విద్యార్థులతో చెప్పి, వారి చేత చిత్రలేఖనం చేయించినట్లు సౌదాగర్ తెలిపారు. కాగా విద్యార్థులు గీసిన చిత్రాలు ప్రదర్శిస్తూ, తమ ప్రతిభను చాటారు. విద్యార్థులకు ఉత్తమ విషయాలపై అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్, విద్యార్థులను పలువురు అభినంధించారు

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo