WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

యానిమేటర్ శ్రీలక్ష్మి ఆత్మహత్య

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

: మండలం మాచవరం గ్రామానికి చెందిన ఒక వివాహిత తన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా, తల్లి మృతి చెందినట్లు తెలియ వచ్చింది. ఇద్దరు పిల్లలు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియ రాలేదు. అయితే స్థానికుల కథనాల ప్రకారం కుటుంబ కలహాల లేక ఆర్థిక సమస్యల వల్ల వివాహిత ఆత్మహత్యాయత్నా పాల్పడినట్లు భావిస్తున్నారు. సుమారు ఒక వారం క్రిందట సబ్బెల శ్రీలక్ష్మి తన ఇద్దరి కుమార్తెలతో పాటు తాను విషం సేవించి ఘాతుకానికి పాల్పడింది. అయితే బంధువులు శ్రీలక్ష్మిని కుమార్తెలను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం శ్రీలక్ష్మి మృతి చెందింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాలికల పరిస్థితి కూడా విషమంగా ఉందని తెలియవస్తుంది. పోలీస్ స్టేషన్లో ఎటువంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు కాలేదు. బిడ్లకు విషమిచ్చి తాను కూడా విషం సేవించి మృతి చెందిన సంఘటనపై మండలంలో సంచలనంగా మారగా మాచవరం గ్రామంలో విషాదఛాయలు అమలుకున్నాయి.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement