WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఎంపీ ప్రతినిధులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సమావేశానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు 15 మంది బయలు దేరారు.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్: రాజస్థాన్ లోని జైపూర్ లో ఆదివారం నిర్వహించే పీఎంపీ అసోసియేషన్ జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీఎంపీ ప్రతినిధులు శుక్రవారం తరలి వెళ్ళారు.పియంపి అసోసియేషన్ జాతీయ అద్యక్షులు ముఖేష్ అగర్వాల్ ఆద్వర్యంలో జైపూర్ పీఎంపీ భవన్ లో జరుగుతున్న సమావేశానికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు 15 మంది బయలు దేరారు.రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకరరావు తోరాటి, రాష్ట్ర ప్రదానకార్యదర్శి విబిటి రాజు,కోశాధికారి వేణుగోపాల్,సహాయ కార్యదర్శి కే జనార్దన్, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బళ్లా శ్రీనివాసరావు,అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు కోన సత్యనారాయణ, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు ఏఅర్కే పరమేశ్వర్లు,చిత్తూరు జిల్లా దామోదర్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ఎన్ సింహాచలీ,షేక్ చిట్టి సుభాన్,పీ దేవానందం, రహమాన్ ఖాన్, గోపాలనాయుడు, తదితరులువున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement