Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రైతు పంటకి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రైతు పంటకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, గోకవరం:

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలోని కామరాజుపేట శ్రీ వేణుగోపాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు పిడుం సతీష్ కుమార్, తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కామరాజుపేట సొసైటీ కార్యాలయంలో బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు అధ్యక్షులు సతీష్ కుమార్,చేతులమీదుగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల వ్యవసాయ అధికారి ఏవో వాణి, ఎం ఎస్ ఓ, వీఆర్వో రెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి కామిశెట్టి భద్రరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, రైతులు, పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement