Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మహా నేతల విగ్రహల ఆవిష్కరణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

"కోదాడ గ్రామపంచాయతీ కార్యాలయం నందు" జాతిపిత
మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్
అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరణ"సర్పంచ్ రత్నకుమారి
నాని"

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, తొండంగి:

 

తొండంగి: ఏప్రిల్ 24: విశ్వం వాయిస్ న్యూస్:
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలో గల కోదాడ గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ శ్రీమతి భూర్తి రత్నకుమారి నాని అధ్యక్షతన జాతిపిత మహాత్మా గాంధీకి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారి స్వహస్తాలతో ఆవిష్కరించడం జరిగింది అంతే కాకుండా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ రత్నకుమారి నాని మాట్లాడుతూ ఇటువంటి గాంధీజీ స్వరాజ్యంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతంగా ఉండాలి అంటే అక్కడ ఖచ్చితంగా పంచాయతీరాజ్ విభాగం దూరంగా ఉండాలంటే ఎటువంటి కాకుండా ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం ద్వారా గ్రామీణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా గాంధీజీ కలలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ అటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వారి యొక్క హక్కుల్ని గడపదాటి గదిలోకి తీసుకు వెళ్లడం జరిగిందని సర్పంచ్ రత్నకుమారి నాని చెప్పడం జరిగింది.అంతే కాకుండా మన రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు దాడిశెట్టి రాజా నియోజకవర్గంలో ఆయనకి విశ్రాంతి లేకపోయినా ప్రజలకు మంచి పనులు చేసే దిశగా ఆయన ముందుకు వెళ్లడం జరుగుతుందని సర్పంచ్ నాని తెలియజేశారు. మంత్రి రాజా ప్రోత్సాహంతో దయతో నేను ఈ పంచాయతీనిదీని ద్వారా ఇంకా అభివృద్ధి చేసి తీసుకెళ్తానని సర్పంచి నాని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కార్యకర్తలు,పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement