Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,454,496
Total recovered
Updated on June 1, 2023 7:31 AM

ACTIVE

India
4,222
Total active cases
Updated on June 1, 2023 7:31 AM

DEATHS

India
531,870
Total deaths
Updated on June 1, 2023 7:31 AM

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై టిడిపి నిరస ర్యాలీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై పిగన్నవరం నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈసందర్బంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద సాగర్ మాట్లాడుతూరాష్ట్రంలో మహిళల పైన వికలాంగులపైనా అత్యాచారాలు జరుగుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని నిద్రపోతున్నా రన్నారు. దిశాచట్టం ద్వారా మహిళలకు రక్షణ కలుగుతుందని వాగ్దానాలు చేసినా ప్రభుత్వం ఏ విధంగానూ ఆ చట్టం మహిళలకు ఉపయోగపడే లేదని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి బయటికొచ్చి ప్రజా సమస్యలపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఇప్పుడు జరుగుతున్న హత్యాకాండ లపైన మానభంగాల పైన అత్యాచారాల పైన.అతను స్పందించాలని.స్పందించకుండా ఇంట్లో కూర్చుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారుఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మరో శ్రీలంకగా తయారు చేస్తారేమోనని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఇలాటి మారణఖాండలు ఆపాలని ఆపకపోతే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!