WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

హోమ్ మినిష్టర్ తనేటి వనిత మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్సార్సీపీ మాదిగ నాయకులు..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఐ పోలవరం:

 

ఐ.పోలవరం-విశ్వం వాయిస్ న్యూస్:

ఐ పోలవరం మండలం వైఎస్ఆర్సిపి మాదిగ నాయకులు సవరపు శ్రీహరి ఆధ్వర్యంలో హోమ్ మినిస్టర్ తానేటి వనితను కొవ్వూరు క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జగన్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మీకు అవకాశం ఇవ్వటం, కీలకమైన హోంశాఖను మీకు కేటాయించడం చాలా సంతోషంగా ఉందని సవరపు శ్రీహరి అన్నారు.

హోమ్ మినిస్టర్ తానేటి వనిత మాట్లాడుతూ సిఎం జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. నాపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. తనకు కేటాయించిన శాఖకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని తానేటి వనిత చెప్పారు.

ఈ కార్యక్రమంలో వైసిపి మాదిగ నాయకులు అమలాపురం పార్లమెంటరీ మహిళ విభాగం ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ బాయ్ పూల మాల వేయగా, సవరపు శ్రీహరి, కొమానపల్లి శ్రీనివాస్, లంక ఏడుకొండలు, 75 వంగలపూడి పాపారావు దుశ్శాలువతో సత్కరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement