WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

జగనన్న గృహ.రుణ. విముక్తి పాత్రలు అందజేసిన ఎంపిడివో

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

 

పి గన్నవరం (విశ్వం వాయస్ న్యూస్)
పి. గన్నవరం మండల పరిధిలోని పలుగ్రామాలలో జగనన్న గృహ పథకం ద్వారా ఓ టి ఎస్ నమోదు చేయించుకున్న 20 మంది లబ్ధిదారులకు రుణ విముక్తి పత్రాలు అందజేసిన ఎంపీడీవో ఐ.ఇ.కుమార్ తెలిపారు.ఈ మేరకు ఆయా గ్రామాలలోఆయన పర్యటించి లబ్ధిదారులకు రుణ విముక్తి పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ టి ఎస్ నమోదు చేసుకునేందుకు ప్రజలందరూ ఆసక్తి చూపాలని కోరారు. ఓ టి ఎస్ నమోదు చేయించుకోవడం ద్వారా గృహాలపై వారికి సర్వ హక్కులు కల్పించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమణ, డిజిటల్ అసిస్టెంట్ రమేష్, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement