Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on December 1, 2023 4:36 AM

ACTIVE

India
44,468,646
Total active cases
Updated on December 1, 2023 4:36 AM

DEATHS

India
533,298
Total deaths
Updated on December 1, 2023 4:36 AM
Follow Us

ఘనంగా శిరిడి సాయి సత్యసాయి ఆలయ పదకొండవ వార్షికోత్సవ వేడుకలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్) చాంద్రమాన శ్రీశుభ వికృత నామ సంవత్సర చైత్ర బహుళ త్రయోదశి గురువారం 28-4-22 వ
రోజున పి గన్నవరం వైనతేయ నదీతీరాన వేంచేసియున్న.శ్రీ షిరిడీ సాయి.శ్రీ సత్యసాయి ఆలయ పదకొండు వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ ప్రధాన అర్చకులు వాడపల్లి రాంబాబు ఆచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
ఉదయం 5.30 నిముషాలకు స్వామివారికి గణపతి పూజ. పుణ్యహవచనం. మంటపారాధన.పదకొండు కలశాలతో అవాహన అర్చన.అభిషేకం అలంకరణ మూలమంత్ర హోమం.పూర్ణాహుతి నీరాజనం.మంత్రపుష్పం జరిగింది.అనంతరం. పదకొండు కలశముతో పదకొండుమందిపుణ్య దంపతులచే.కలశారాధన.121వ
.లీటర్ల ఆవు పాలతోఅభిషేకం.శ్వేతార్క సుగంధ పరిమళ జలాలతో అభిషేకం వైనతేయ నదీజలాలతో సంపూర్ణ అభిషేకం.స్వామివారికి అత్యంత వైభవంగా జరిపించారు
అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నసమారాధన జరిపించారు
ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చొల్లంగి సత్యనారాయణమూర్తి. గన్నవరపు సూరిబాబు.
గుబ్బల కృష్ణ.దొంగరమణ. తోటరామకృష్ణ.చొల్లంగి నాగరాజు.చొల్లంగి రాంబాబు.శ్రీకాకుళపు లక్ష్మీ పతిరావు.భక్తులుఅధిక సంఖ్యలో పాల్గొని.షిర్డీ సాయిబాబా వారిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!