Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మహాలక్ష్మి మమ్మవారికి వెండి రాళ్ళ గాజులు సమర్పణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్ )
పి.గన్నవరం మండలం లోని లంకలగన్నవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు నిత్యం భక్తుల పూజలందుకుంటున్నారు. ఈ మేరకు గ్రామంలోని వేమన వారి పాలెం కు చెందిన వేమన సత్యనారాయణ కుటుంబ సభ్యులు అమ్మవారికి రూ.20 వేల విలువచేసే వెండి రాళ్ల గాజులు సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు కుంకుమ పూజలు నిర్వహించి, గాజులను అలంకరించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గనిశేట్టి గణపతి, మాజీ చైర్మన్ వేమన రామకృష్ణ, భద్రాద్రి సీతా రామాలయం చైర్మన్ వేమన సత్తిబాబు, గ్రామస్తులు వేమన నాగబాబు, శృంగవరపు బాబి, దాత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement