Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జిల్లా కలెక్టర్ ఎస్పీ ని మర్యాద పూర్వకంగా కలిసిన గంటి హరీష్ మధుర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం( విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా మరియు ఎస్పి సుబ్బారెడ్డి గురువారం అమలాపురం కార్యాలయాలలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ జియం హరీష్ బాలయోగి మర్యాద పూర్వకంగా కలిశారు..ఈ సందర్భంగా ఎదుర్లంక – యానాం బ్రిడ్జిపై ఇటీవల ఎక్కువ ప్రమాదాలు జరుతున్నాయని కావునా తగు చర్యలు తీసుకుని పరిష్కార మార్గాలు చూడాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.వారితోపాటుగా చిక్కాల గణేష్ ,గంధం పల్లంరాజు ,చెరుకూరి సాయిరాం ,ఆశెట్టి ఆదిబాబు,చిక్కాల రాంబాబు ,గోకరకొండ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement