Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ముంగండ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి. గన్నవరం మండలం లోని ముంగండ గ్రామం లో నిర్మాణ దశలో ఉన్న గ్రామ సచివాలయ భవన నిర్మాణాన్ని పంచాయతీరాజ్ శాఖ డి.ఈ వి.చంద్రశేఖర్, ఎంపీడీవో ఐ.ఇ.కుమార్ సోమవారం పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సచివాలయ భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దాసరి సత్యనారాయణ, తదితరులు పాల్గన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement