Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రజల క్షేమమే సీఎం జగన్ జ్యేయం.. కురసాల

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రురల్:

కాకినాడ రూరల్ ( విశ్వం వాయిస్ న్యూస్ )

మాజీ మంత్రి, కాకినాడ రురల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి కార్యకర్తలు ప్రజల తో మాట్లాడుతూ, అభివృద్ధి పనులకు వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని. ప్రజల క్షేమమే సిఎం జగన్ మోహన్ రెడ్డి
జ్యేయం అన్నారు
కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో రూ.
11 లక్షలతో నిర్మించిన సిసి డ్రైన్లను ప్రారంభించారు.
అనంతరం రూ. 70 లక్షలతో భవనారాయణపురంలో
నిర్మించనున్న డ్రైన్లను సిసి రోడ్లకు శంకుస్థాపన చేశారు
ఈ కార్యక్రమలో పలుగురు వైసీపీ కార్యకర్తలు
హాజరైయ్యారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement