Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,454,496
Total recovered
Updated on June 1, 2023 6:30 AM

ACTIVE

India
4,222
Total active cases
Updated on June 1, 2023 6:30 AM

DEATHS

India
531,870
Total deaths
Updated on June 1, 2023 6:30 AM

పరిసరాల పరిశుభ్రతతోనే అంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని. ఎంపిడివో

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి.గన్నవరం.. (విశ్వం వాయిస్ న్యూస్)మండలం లోని చింతావారి పేట వద్ద మమత స్వచ్ఛంద సేవా సమితి నిర్వహించిన మన శుభ్రత మన బాధ్యత అనే కార్యక్రమంలో పి గన్నవరం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి ఐ.ఇ. కుమార్ పాల్గొని మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు, పోషకాహారాన్ని విధిగా తీసుకోవడం వలన రోగాల బారిన పడకుండా ఉండవచ్చన్నారు. వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మమతా స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షుడు కోరుకొండ జాన్, పి. గన్నవరం ఉపసర్పంచ్ కర్రి బాబురావు, వార్డ్ మెంబర్ .గణేష్ ల చిన సుబ్బారాయుడు గ్రామస్తులు చింతపల్లి సంపతరావు, స్టార్ డయాగ్నొస్టిక్ ల్యాబ్ టెక్నీషియన్ మోసుగంటి శ్రీకృష్ణ, చింతపల్లి వెంకటేష్, పుచ్చకాయలు అర్జున్, మోసుగంటి శ్రీదేవి , పుచ్చకాయల గంగాభవాని, పలువురు మహిళలు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!