Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

” ప్రభుత్వానికి ప్రజలకు వారధి పోర్ట్ ఎస్టేట్”

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

"విలేకరులు ప్రభుత్వానికి ప్రజలకు వారధి"

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం ( విశ్వం వాయిస్ ) విలేకరులు ప్రభుత్వానికీ ప్రజలకూ వారధి వంటివారిని కోనసీమ కె వి వి సుబ్బారెడ్డి అన్నారు. అమలాపురంలో ఎస్పీ కార్యాలయంలో సోమవారం విశ్వం వాయిస్ పాత్రికేయులు మర్యాదపూర్వకంగా ఎస్ పి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తమ కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా వార్తలను సేకరించి అనునిత్యం ప్రజలతో మమేకం అయ్యే వారే విలేకరులు అని ఎస్పీ పేర్కొన్నారు. అంతేకాకుండా వార్తలను సేకరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విలేకరులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వం వాయిస్ ఎడిటర్ ఖండవేల్లి సునీల్ జాన్ కుమార్, డైరెక్టర్లు ఖండవెల్లి రాజు , కె.వి.వి.సత్యనారాయణ, అమలాపురం స్టాఫ్ రిపోర్టర్ జల్లి విక్టర్ కుమార్, పి గన్నవరం రిపోర్టర్ ఎస్ .కె దొరబాబు, మమ్మిడివరం రిపోర్టర్ గొల్లపల్లి గోపి, అల్లవరం రిపోర్టర్ గంటా అరుణ్ కుమార్, కోట హనుమంతరావు, ఎం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement