Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

రైతు భరోసా వద్ద ధాన్యం కొనుగోలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని
ప్రారంభించిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం…(విశ్వం వాయిస్ న్యూస్)పి గన్నవరం1 రైతు భరోసా కేంద్రం వద్ద ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరైతుబంధు ధ్వేయంగా రైతు భరోసా కేంద్రాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ యన్నాబత్తుల ఆనంద్. పి గన్నవరం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు అంబటి భూలక్ష్మి కోటేశ్వర్రావు.గ్రామ సర్పంచ్ బొండాడ నాగమణి.సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు తోలేటి బంగారునాయుడు.మండల వ్యవసాయ అధికారి కె. ప్రవీణ్.దొమ్మేటి దుర్గారావు.కె.ఏసు.వీఆర్వో పూర్ణచందర్రావు అగ్రికల్చర్ అధికారులు.రైతులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement