Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీ.సి. సాధికార సమితి ఎం.బీ.సి. కన్వీనర్ గా పెండ్ర రమేష్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం( విశ్వం వాయిస్)
తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలమేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అద్యక్షులు కింజారపు అచ్చెంన్నాయుడు రాష్ట్ర బీ.సీ సాదికార సమితికి కన్వినర్లు నియమించారు .నిమించిన కన్వినర్లులో కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం‌విలస గ్రామానికి చెందిన‌ పెండ్ర రమేష్ ని,రాష్ట్ర బీ.సీ సాదికార సమితి ఎం. బి.సి కన్వినర్ గా నియమించారు. ఈ సందర్భంగా పెండ్ర రమేష్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నన్ను రాష్ట్ర బీ.సీ సాదికార సమితి ఎం. బి.సి కన్వినర్ గా నియమించిన జాతీయ తెలుగుదేశం పార్టీ అదినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రదానకార్యదర్శి నారా లోకేష్ బాబు , రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు కింజారపు అచ్చెంన్నాయుడు కృతజ్ఞతలు తెలుపునన్నారు తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలిసేలా కష్టపడి పని చేస్తానని తెలిపారు..అలానే పోలిట్ భ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు , నిమ్మకాయలు చిన రాజప్ప , అమలాపురం పార్లమెంటు అద్యక్షురాలు రెడ్డి అనంతకుమారి శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మెన్ రెడ్డి సుబ్రహ్మణ్యం , అమలాపురం పార్లమెంటు ఇన్చార్జ్ గంటి హరీష్ మాదూర్ బాలయోగి ,నామన రాంబాబు , డొక్కా నాద్ బాబు నియోజకవర్గ నాలుగు మండలాల పార్టీ అద్యక్షులకు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మండల నాయకులకు నా నియమాకానికి సహకరించిన ప్రతీఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాని రాష్ట్ర బీ.సీ సాదికార సమితి ఎం. బి.సి కన్వినర్ ఎంపికైన పెండ్ర రమేష్ ప్రకటనలో తెలిపారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement