Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రైవెట్ ఆస్తిని పంచాయతీ పరం చేయడానికి ప్రయత్నాలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రాష్ట్ర సగర సమగం అధ్యక్షులు ములికే సత్యనారాయణ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట:

 

జగ్గంపేట:విశ్వం వాయిస్ న్యూస్
జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో జక్కి చిట్టెమ్మ w/o అర్జునుడు( లేటు) స్థలం లో పూర్వీకులు తమ ఇళ్లకు ఆరు అడుగుల స్థలం ఉమ్మడిగా వదులుకున్నారు. దానిని కొందరు వ్యక్తులు పంచాయితీ రోడ్డు గా మార్చడానికి ప్రయత్నం మొదలు పెట్టారు. పంచాయతీ పరిధిలో అనేక సమస్యలు ఉండగా పంచాయతీ పరిధిలోని అనేక రోడ్లను సిమెంట్ రోడ్లు గా మార్చకుండా ఈ దారిని కాంక్రీట్ సిమెంట్ రోడ్డు గా మార్చడానికి కారణాలు తెలియడం లేదు. అని బాధితులు వాపోతున్నారు. బాధిత కుటుంబాన్ని రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ములికే సత్యనారాయణ మానసిక క్షోభ అనుభవిస్తున్న బాధిత కుటుంబాలను పరామర్శించి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇతర సగర పెద్దలతో కలిసి పంచాయతీ సెక్రెటరీ ని వివరణ కోరగా ఆ మార్గమునకు సంబంధించిన ఏ విధమైన సమాచారము పంచాయతీలో లేదని తెలియజేశారు. అనంతరం గ్రామ సగర పెద్దలు మరియు గ్రామస్థులతో కలిసి బాధితులకు న్యాయం చేయాలని పంచాయతీ సెక్రెటరీ కి వినతి పత్రం అందజేసిన సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ములికే సత్యనారాయణ, ఈ కార్యక్రమంలో సగర సంఘం పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement