Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,455,533
Total recovered
Updated on June 3, 2023 3:14 AM

ACTIVE

India
3,736
Total active cases
Updated on June 3, 2023 3:14 AM

DEATHS

India
531,874
Total deaths
Updated on June 3, 2023 3:14 AM

జిల్లాలో పగడ్బెందీగా ఇంటర్మీడీయట్ పరీక్షలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

జిల్లాలో శుక్రవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో స్థానిక శ్రీనగర్ లో ఉన్న ఆదిత్య జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రధానంగా పరీక్షా కేంద్రాలలో విధులు నిర్వర్తించే అధికారులు, ఇతర సిబ్బంది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వినియోగించడానికి వీలు లేదన్నారు. జిల్లా అంతటా పరీక్షల నిబంధనలు పటిష్టంగా అమలు చేసేవిధంగా చూడటంతోపాటు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జిల్లా అధికారులు అందరు పరీక్షా కేంద్రాలను పగడ్బందీగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!