Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం..(విశ్వం వాయిస్ న్యూస్)

పి గన్నవరం మండలం కె.ఏనుగుపల్లిలో తెలుగుదేశం మండలాధ్యక్షుడు తోలేటి సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గంటిహరీష్ మాధుర్.పార్లమెంటరీ అధ్యక్షురాలురెడ్డిఅనంత కుమారిపాల్గొని వివిధ అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమంలో నామన రాంబాబు.రెడ్డి సుబ్రమణ్యం.గనిశెట్టి ఈశ్వర్. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement