Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,163,883
Total recovered
Updated on March 26, 2023 6:58 PM

ACTIVE

India
9,433
Total active cases
Updated on March 26, 2023 6:58 PM

DEATHS

India
530,831
Total deaths
Updated on March 26, 2023 6:58 PM

ఆత్రేయపురం లో బాదుడే బాదుడు కార్యక్రమం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:

 

ఆత్రేయపురం:విశ్వం వాయిస్:ముఖ్యమంత్రి వై స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పరిపాలన లో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు విమర్శించారు. సోమవారం మండల పార్టీ అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్) ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమంలో బండారు పాల్గొన్నారు. ప్రతి గ్రామ గడపగడపకు తిరుగుతూ పెరిగిన విద్యుత్ చార్జీలపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పింది ఒకటి చేసేది మరొకటి అన్నట్టుగా ప్రతి నిత్యావసర సరుకుల నుంచి ప్రతి దాని పై రేట్లు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన ఘనత ముఖ్యమంత్రి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెర్లపాలెం సర్పంచ్ మెర్ల రాము,లోల్ల సర్పంచ్ జగన్నాథం, వాడపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహారావు, ర్యాలీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మెర్ల నాగేశ్వరావు,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!