Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 25, 2024 3:55 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 25, 2024 3:55 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 25, 2024 3:55 PM
Follow Us

కరెంట్ స్తంబాలు విరిగిపోయిన పట్టించుకోని అధికారులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఉప్పలగుప్తం:

ఉప్పలగుప్తం (విశ్వం వాయిస్)
ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువు లొ కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.కరెంటు ఐరన్ పోల్స్ వేసి 25 సంవత్సరాలు అవుతుంది ఆ పోల్స్ పోయాయి అని అధికారులకి ఎన్ని సార్లు తెలియజేసిన కనీసం పట్టిచుకోవడం లేదున్ని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండు రోజులలో పోల్స్ విరిగిపోయినందున కిత్తనచెరువు పంచాయతీ కి కరెంటు సప్లై లేదు.వాటినిగ్రామ ప్రజలు వెళ్లి బాగు చేసారు. అంటే అధికారులు ఏ విధంగా ఉన్నారో అర్థం అవుతుంది దీనిపై తగిన చర్య తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో. కిత్తనచెరువు సర్పంచ్ కుంచె గౌరీ శ్రీనివాస్, 5వ వార్డ్ మెంబెర్ పులపర్తి వెంకటరమణ, చిల్లా మధు, పులపర్తి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement