Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన పరమట శ్యామ్ కుమార్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

అమలాపురం (విశ్వం వాయిస్)
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హైదరాబాద్ లో తన నివాసం నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సమనస గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు.ఆయనతో పాటుగా అమలాపురం అసెంబ్లీ పరిధిలో ఉన్న తెలుగుదేశం నాయకులు అమలాపురం మాజీ ఎంపీపీ యెరుబండి వెంకటేశ్వరరావు,లింగోలు పెద్ద కాప,భూపతిరాజు లవ వర్మ తదితరులు ఉన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement