Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సచ్చావాలయ్యని కమిషనర్ ఆకస్మిక తనిఖీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

నగరపాలక సంస్థ కమిషనర్ కె. రమేష్ బాబు బుధవారం మధ్యాహ్నం 46బి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, సచివాలయ పనితీరు, నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు పథకం పురోగతి, తదితర అంశాలను ఆరా తీశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు మరింత దగ్గర గా అన్నిసేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సచివాలయాల్లో సేవలు మరింత మెరుగు పడేలా తీసుకుంటామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా స్థానికంగా ఉండే సచివాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూచించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement