Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం లో ఘనంగా సత్యనారాయణ వ్రతం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:

 

ఆత్రేయపురం :విశ్వం వాయిస్ న్యూస్: ప్రముఖ పుణ్యక్షేత్రం ముందు పురుషుడు వెనక స్త్రీ రూపం కలిగిన ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి ఆలయం లో సత్యనారాయణ వ్రత కార్యక్రమం ఆచార్యులు పండితులు వేద మంత్రాలతో అత్యంత వైభవంగా జరిగింది. సోమవారం రమా సత్యనారాయణ స్వామి వారి పాంచాహ్నిక దివ్య కళ్యాణ మహోత్సవములలో భాగంగా వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా దేవస్థానం వారి ఆధ్వర్యంలో ప్రపథమంగా ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతములు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు350 మంది దంపతులు పూర్వకంగా పూజ నందు పాల్గొనియున్నారు అని ఆలయ ఈ ఓ కృష్ణ చైతన్య తెలిపారు.అలాగే స్వామి వారి ప్రతిమ, పూజా సామగ్రి అంతయూ దేవస్థానం వారిచే ఉచితంగా అందించామన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement