Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సామాజిక సేవలో భాగస్వాములైన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ న్యూస్ :

నిరంతరం కేసులు, పోలీసులు, కక్షిదారులు తో బిజీ బిజీగా ఉండే ముగ్గురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సామాజిక సేవలో భాగస్వాములయ్యారు. కాకినాడ పాత్రికేయులు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని కి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ముత్తింటి విశ్వేశ్వరరావు, కే. ఆదిత్య కుమార్, మహమ్మద్ అక్బర్ ఆజాం హాజరయ్యి వారి స్వహస్తాలతోమజ్జిగ పంపిణీ చేశారు. కలెక్టరేట్ కు వచ్చే ఫిర్యాదుదారులు, కక్షిదారులు, అర్జీదారులు, నిరంతరం కలెక్టరేట్ వద్ద పహారా ఉండే పోలీసులకు ప్రాసిక్యూటర్లు అందించిన మజ్జిగ సేవించి సేద తీరారు. గత 25 రోజులుగా పాత్రికేయ నిర్వహిస్తున్న చలివేంద్రం కి మంచి స్పందన లభిస్తుంది. ఈ వేళ పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎండి అక్బర్ అజాం మజ్జిగ అందజేశారు.ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో జర్నలిస్టు నిర్వహిస్తున్న చలివేంద్రాన్ని కి మంచి స్పందన లభిస్తుంది. మే నెలాఖరు కావడంతో ప్రజలు చలివేంద్రాలు పై మొగ్గు చూపుతున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement