విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:
కాకినాడ రూరల్, విశ్వం వాయిస్ న్యూస్
అచ్చంపేట జంక్షన్ సమీపంలో పుంత రోడ్డులో పాకలు వేసుకుని జీవిస్తున్న నాలుగు పాకలు ఆదివారం అగ్నికి ఆహుతి అయ్యాయి.కట్టుబట్టలు కూడా నిరాశ్రయులైన కుటుంబాలకు జనసేన నాయకులు మాదారపు తాతాజీ అనుకున్నారు.తక్షణ చర్యలు తక్షణ సహాయంగా నెల రోజులకు సరిపడా బియ్యం, కిరాణా, కాయకూరలు పంపిణీ చేసారు.తాతాజీ చేపట్టిన ఈకార్యక్రమానికి బాధిత కుటుంబ సభ్యులు, తిమ్మాపురం ప్రజలు ప్రశంసించారు.