Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గోదావరి సాగర సంగమం పూడిక తొలగించాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ : విశ్వం వాయిస్ న్యూస్

గోదావరి నుండి సముద్రంలోకి వెళ్లే మార్గం పూడికతో నిండిపోవడం వల్ల మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తక్షణం ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థలు పూడికలు తొలగించాలని మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కోరారు.కాకినాడ భానుగుడి సెంటర్ సుభద్ర ఆర్కేడ్ ప్రాంగణంలో గల ఓఎన్జీసీ ఈస్టర్న్ ఆఫ్షోర్ అసెర్ట్ కార్యాలయంలో ఓఎన్ జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదేశ్ కుమార్ ను యానం మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు అగ్నికుల క్షత్రియ మత్స్యకార సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ గోదావరి పాయలలో ఏర్పడ్డ పూడికలను తొలగించాలని అని ఓఎన్జిసి రిలయన్స్ సంస్థలను కోరామన్నారు. దానిపై ఓఎన్జీసీ,రిలయన్స్ సంస్థలు సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ మత్స్యకార సంఘం నాయకులు మల్లాడి బైరవ స్వామి,మల్లాడి సత్తిబాబు, మల్లాడి రాజు,ఆకుల ప్రవీణ్ సమాచార హక్కు చట్టం ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు దుర్గా రమేష్,మత్స్యకార నాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement