Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** మౌలిక వసతులకు ప్రాధాన్యత **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన గ్రామ సచివాలయాలు ఆర్ బి కె , వెల్నెస్ సెంటర్, డిజిటల్ లైబ్రరీల భవన నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత నిచ్చి నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించి వివిధ మండలాలకు చెందిన అధికారులతో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, ఓ టి ఎస్

నరేగా ద్వారా సచివాలయాలు ఆర్ బి కే లు నిర్మాణలు, నరేగా ద్వారా పనిదినాలు కల్పన, గ్రామీణ గృహలు భూసర్వే అంశాలపై సమీక్షించారు. మొదటి దశ ఇల్లు నిర్మాణలకు సoబంధించి రిక్ైర్మెంట్స్ పూర్తి చేసి రెండవ దశకు చేరుకోవాలని జిల్లా కలెక్టరు హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. గృహా నిర్మాణానికి సచివాలయ భవన నిర్మాణాలకు మెటీరియల్ సకాలంలో అందిస్తున్నామన్నారు. దశలవారీగా నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీలలో మాలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement