Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:

 

రామచంద్రపురం మండలం (విశ్వం వాయిస్ )

ప్రపంచ పర్యావరణ దినోత్సవం ను పురస్కరించుకొని రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పంచాయతి కార్యాలయం ప్రక్కన ఉన్న శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి దేవస్థానం అతిధి గృహం వద్ద భీమేశ్వర దంత వైద్యశాల అధిపతి డాక్టర్ బి. క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు.పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని దంత వైద్యులు డాక్టర్ బీ. క్రాంతి కుమార్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతి వార్డు మెంబర్ డేగల రమణ, సత్తిబాబు, బీ సీ నాయుకుడు యాట్లనాగేశ్వరరావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement