Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గడపగడపకు మన ప్రభుత్వం విశేష స్పందన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

 

మండపేట పట్టణం (విశ్వం వాయిస్)

21 వ, వార్డులో వైకాపా ఇంచార్జి కంది శ్రీదేవి,చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి, అదికారులు, వైసీపీ శ్రేణులు వెంటరాగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గడప గడపకు వెళ్ళి ప్రజా, వ్యక్తిగత అవసరాలు తెలుసుకున్నారు. ప్రజలు లేవనెత్తే పలు సమస్యలకు తనదైన శైలిలో పరిష్కరిస్తూ ఎమ్మెల్సీతోట ముందుకు సాగుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నకు అడుగు అడుగునా లభిస్తున్న ఆదరణనుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి జనరంజక పాలన కు నిదర్శనం అని వైసీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అంటున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వెంట వేగుళ్ళ పట్టాభి రామయ్య, రెడ్డి రాధ కృష్ణ, కర్రి పాపారాయుడు, ఎంపీపీ ఉం డమట్ల శ్రీని వాసు, వైస్ చైర్మన్ పిల్లి గనేశ్వర రావు, ముమ్మిడిరపు బాపిరాజు, వేగుళ్ళ నారాయణరావు, కౌన్సిలర్లు పోతంశెట్టి ప్రసాద్, మందపల్లి రవి కుమార్, చి ట్టూరి సతీష్, మెండు బాపిరాజు, కొవ్వాడ బేబీ అప్పనబాబు, శెట్టి కల్యాణి, మెండు భవాని, అమలదాసు లక్ష్మి, గ్రంధి శ్రీనివాస్, మారిసెట్టి సత్య నారాయణ, దేవస్ధానం చర్మన్ సూరంపూడి సత్య ప్రసాద్, పేంకే గంగాధర్, యారమాటివెంకన్న బాబు, పలివెలసుధాకర్,యాళ్ళ శ్రీనివాస్, ఎమ్ డి అన్సర్ అలి, అధికారి శ్రీనివాస్, మీగడ శ్రీనివాస్, కొప్పిరెడ్డి పద్మా వతి, ముక్కా దాలయ్య, గంగుమళ్ల శ్రీని వాసు,సిరివరపు శ్రీని వాసు, కపిలేశ్వరపురం మండలం ఎంపీపీ మేడిశెట్టి సత్య వేని దుర్గా రావు, జెడ్పీటీసీ సభ్యుడు అబ్బు,ఎంపీటీసీ లు పలివెల మధు, గొల్లపల్లి సోనియా, నక్క సింహాచలం, అరదాని శ్రీదేవి,వంగా నల్ల శ్రీను, ప్రగడ సూరిబాబు, ప్రగడ అర్జునరావు, కట్టా మురళి కృష్ణ, సనక్కాయలదొరబాబు, బొక్క రాంబాబు, సలాధి వీరబాబు, సలాదిఅప్పారావు, పాల0గి కిషోర్, అధిక సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement