Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,454,496
Total recovered
Updated on June 1, 2023 7:31 AM

ACTIVE

India
4,222
Total active cases
Updated on June 1, 2023 7:31 AM

DEATHS

India
531,870
Total deaths
Updated on June 1, 2023 7:31 AM

రెండో విడత నాడు-నేడు మనబడి పనులు ప్రారంభించిన కొండేటి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)

పి.గన్నవరం మండలం గంటి పెదపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో నాడు-నేడు రెండవ దశ పనులు ప్రారంభించి భూమి పూజ చేసిన పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత నాడు-నేడు మన బడి పథకం ద్వారా నియోజకవర్గంలోని ఎన్నో పాఠశాలల అభివృద్ధి చెందాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు అన్నారు అదేవిధంగా గంటి పెదపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రెండో విడత నాడు నేడు మన బడి పథకం ద్వారా సుమారు 42 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వాణిజ్య విభాగాల అధ్యక్షులు మంతెన రవిరాజు స్థానిక సర్పంచ్ దంగేటి సత్యనారాయణ ఊడిమూడి సర్పంచ్ నౌకపై ప్రసన్నకుమార్ సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు తోలేటి బంగారు నాయుడు దొమ్మేటి దుర్గారావు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ కోన ఏలిన సాధనాల రమేష్ వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!