Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మట్టి మాఫియా రెచ్చిపోతున్నారు””ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:

కరప :విశ్వం వాయిస్ న్యూస్.. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో మట్టి మాపియా ఆగడాలు..మనల్ని ఎవడ్రా ఆపేది.. అన్నవిధంగా వున్నాయి ఇంక వివరాల్లోకి వెళితే మండలంలో చుట్టుప్రక్కల వున్నా లారీలు, ట్రాక్టర్లు, ప్రొకోలెన్లు అన్ని ఇక్కడికి చేరి రాత్రులు పగలు తేడా లేకుండా యాదేచ్చగా,, మట్టి,,తవ్వి తరలిస్తున్నారు, కొందరు వి ఆర్ ఓ లు, మరికొందరు వైసీపీ నాయకులు సిండికేట్ గా ఏర్పడి. పై అధికారుల నుండి ఎటువంటి ఆటంకాలు లేకుండా,, మామూళ్ళ,,రూపంలో చేతులు తడుపుతున్నారు రాత్రి పగలు తేడా లేకుండా,,మట్టి,,… ఆయా మండల అధికారుల ఆఫీస్ ల అనగా ఎమ్ఆర్వో, ఎంపీడీఓ, పోలీస్ స్టేషన్, ల గుండా తరలించుకుపోతున్నా.. కాసులకు కక్కుర్తి పడి పట్టించుకొని వైనం.. మట్టి.. కావాలంటే చాలు కరప అడ్డాగా మరిపోయింది, రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు మైనర్లు కావడం విశేషం. అయినా పట్టించుకొని అధికార యంత్రంగా. ఇంత దారుణమైన పరిస్థితి జిల్లాలో ఎక్కడ లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement