Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

** వైసిపి అరాచకాలకు పరాకాష్ట **

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు పై

వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ఆరోపించారు. అన్నయ్య పాత్రుడు పై దౌర్జన్యానికి పాల్పడిన వైకాపాకు ప్రజలు అతి త్వరలోనే బుద్ధి చెప్తారంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు నివాసం ఉండే ప్రాంతంలోని గోడలను ఇరిగేషన్ సంబంధించిన కాలువ మీద ఉందని అర్ధరాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తున్న సమయంలో తలుపులకు గడియలు పెట్టి తొలగించడం పిరికిపంద చర్యని, నిజంగా ఆ స్థలం ఇరిగేషన్ సంబంధించింది అయితే ప్రణాళిక ప్రకారం నోటీసులిచ్చి తొలగించాలి కానీ అర్ధరాత్రి తొలగించడం పద్ధతి కాదని, వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నాయకులపై వాడిన భాషలో అయ్యన్నపాత్రుడు కేవలం ఒక్క శాతం వాడితేనే ఇల్లు ధ్వంసానికి పూనుకుంటే బూతులు మాట్లాడిన వైసిపి మంత్రులు ఎమ్మెల్యేలు ఆస్తులను ఏమి చేయాలో జగన్మోహన్రెడ్డి ఆలోచించి కోవాలని, వైకాపా నాయకులు తెలుగుదేశం నేతలపై దాడులు చేసి తిరిగి తెలుగుదేశం నాయకులపై కేసులు పెడుతున్నారని, ఇదంతా వైసీపీ ప్రభుత్వ అరాచకాల పరాకాష్టకు నిదర్శనమని విమర్శించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement