WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డు ప్రధానం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పీ గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)

పి.గన్నవరం మండలం నరేంద్రపురం శివారు గుత్తుల వారిపాలెం లో మమత స్వచ్ఛంద సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కోరుకొండ జాన్ ఆధ్వర్యంలో పి గన్నవరం నియోజకవర్గంలోఉన్న నాలుగు మండలాల్లో పదవ తరగతిలో అత్యున్నత మార్కులు సాధించిన ఫస్ట్ సెకండ్ థర్డ్ విద్యార్థిని విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు అలాగే ఈ సంవత్సరం వెనుకబడిన విద్యార్థులు కూడా మనోధైర్యంతో చదువుకునే తన సత్తా చాటాలని అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అభివృద్ధి అధికారి ఐ ఇ కుమార్, మండల విద్యాశాఖ అధికారి కోనా హేలీనా, నరేంద్రపురం గ్రామ సర్పంచ్ బీర వెంకమాంబ బాపూజీ, పి గన్నవరం సర్పంచ్ బొండాడ నాగమణి, పాల్గొన్నారు ఈ సందర్భంగా గా ఎంపీడీవో మాట్లాడుతూ మండల ఫస్ట్ సెకండ్ థర్డ్ పదవ తరగతి మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించి ప్రభుత్వం కల్పించే వసతులను సద్వినియోగం చేసుకొని దుర్యోసనలకు బానిసలు కాకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే పిల్లలకు ఉండాలని తెలియజేశారు, మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు కోరుకొండ జాన్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం వెనుకబడిన విద్యార్థులు నిరాశకు గురి అవ్వకుండా పట్టుదలతో సాధించి విజయం పొందాలని తెలియజేశారు విద్యార్థులకు ఎంపీడీవో సర్పంచులు చేతులమీదుగా అవార్డు సర్టిఫికెట్ అందజేశారు అయినది ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కుమార్ సర్పంచులను మమత స్వచ్ఛంద సేవా సమితి అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు స్థానిక ఉపాధ్యాయులు అరిగెల నాగేశ్వరరావు, స్థానిక పాస్టర్ నూకపెయ్యి రవికుమార్, మమత స్వచ్ఛంద సేవా సమితి కమిటీ సభ్యులు, గోసంగి వెంకటేష్, గోసంగి శ్రీనివాసరావు, శెట్టుబత్తుల సిద్ధార్థ సేవా సమితి అధ్యక్షులు వారా అభిషేక్, జనని ఫౌండేషన్ చైర్మన్ సరెళ్ల ప్రసాద్, అంబేద్కర్ సాహితీ సమితి అధ్యక్షులు నేలపూడి రామకృష్ణ, ఫూలే వెర్రియ్య విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు గ్రామ పెద్దలు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement