Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఎమ్మెల్యే అశోక్ సుడిగాలి పర్యటన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, యానం:

యానం విశ్వం వాయిస్ న్యూస్

యానాం: కేంద్ర పాలిత ప్రాంతం యానాం నియోజవర్గంలో భారీగా వరదలు రావడంతో లోతట్టు ప్రాంతమైన ఫరంపేటలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించారు.పుదుచ్చేరి ప్రభుత్వం 5 వేల రూపాయల ,25 కేజీలబియ్యం వరద బాధితులకు ప్రకటించిందని ప్రజలకు తెలియజేశారు.అలాగే అందరికీ అన్ని వేళలా అండగా నిలబడతానని ప్రజలకు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామల పెద్దలు యువకులు పాల్గొని అక్కడ పరిస్థితిని ఎమ్మెల్యే అశోక్ కి వివరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement