WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

జగజ్జీవన్ రావ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

దేశ మాజీ ఉప ప్రధాని జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

విశ్వంవాయిస్ న్యూస్, కందుకూరు:

భారతదేశ మాజీ ఉప ప్రధాని దళితుల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల దిశ నిర్దేత సమతావాది జగజ్జీవన్ రావు జయంతి వేడుకలు కందుకూరు పట్టణ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.

సందర్భంగా మాట్లాడుతూ యువత జగజ్జీవన్ రావ్ ఆశయాలను ముందుకు తీసుకుపోయేలా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement