Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 12:35 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 12:35 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 12:35 PM
Follow Us

రేపు జిల్లాకు రానున్న వందే భారత రైలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

రేపు ఒంగోల్ రైల్వే స్టేషన్ కి రానున్న వందే భారత్ EXPRESS రైల్

విశ్వంవాయిస్ న్యూస్, ఒంగోలు:

వందే భారత ఎక్స్‌ప్రెస్ రైలు రేపు సికింద్రాబాద్ నుండి బయలుదేరి తిరుపతి వెళ్తుందని రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా రైల్వే అధికారులు మాట్లాడుతూ రేపు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందే భరత్ ట్రైన్ బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ మధ్యలో ఉన్న ప్రధానమైన రైల్వే స్టేషన్‌లో మాత్రమే ఈ రైలు ఆగుతుందని రేపు 11:10 నిమిషాలకు ఓంగోల్ రైల్వే స్టేషన్‌లో చేరుకుంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా అధికారులు వందే భారత్ రైలుకు స్వాగతం పలికేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement